Hot Posts

6/recent/ticker-posts


 సింగారమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలకు కంబాల 11,116 రూపాయలు విరాళం


 _కాకినాడ జిల్లా, జగ్గంపేట మండలం మల్లిశాల గ్రామం సమీపంలో వచ్చే నెల మార్చి 3వ తేదీ నుంచి 7వ తేదీ వరకు జరిగే సింగారమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలకు_విశ్వహిందూ ధర్మపరిరక్షణ రామసేన అధ్యక్షులు, బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు  11,116 రూపాయలు విరాళం అందించారు.._

_ఆలయ కమిటీ సభ్యులు శుక్రవారం గోకవరం తంటికొండ రోడ్డులోని సీఎండీ కార్యాలయానికి వచ్చి కంబాల శ్రీనివాసరావు  వద్దకు వచ్చి ఆహ్వాన పత్రికను అందజేసారు._

 జాతరకు సహకారం అందించాలని కోరగా స్పందించిన ఆయన 11,116 రూపాయలు విరాళం ఆన్లైన్ ద్వారా కమిటీ సభ్యులకు చెల్లించారు_