Hot Posts

6/recent/ticker-posts



 రైతన్న నీకోసం కార్యక్రమానికి హాజరైన

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  

 తూర్పు గోదావరి జిల్లా, నల్లజర్లలో నిర్వహించిన రైతన్నా...మీకోసం కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. నల్లజర్ల రైతాంగం సాగు చేస్తోన్న అంతర పంటలను సీఎం పరిశీలించారు. రైతులతో నిర్వహించిన ముఖాముఖిలో పాల్గొని వారి నుంచి సాగు వివరాలను తెలుసుకుని పలు సూచనలు చేశారు. అనంతరం రైతులను ఉద్దేశించి ప్రసంగించారు... ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధులు అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు